by సూర్య | Mon, Jan 10, 2022, 11:43 PM
మహారాష్ట్రలో సోమవారం 33,470 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ఇటీవల 29,671 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల్లో ఒక్క ముంబైలోనే 13,648 కేసులు నమోదయ్యాయి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది..
Latest News