by సూర్య | Mon, Jan 10, 2022, 10:00 PM
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను జనవరి 31 వరకు పొడిగిస్తూ.. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు భక్తులను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతర్ జిల్లాలకు 75 శాతం సామర్థ్యంతో ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం ఇటీవల ఆదివారం పూర్తి లాక్డౌన్ మరియు రాష్ట్రంలో రోజువారీ రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది.
Latest News