సీఎం జగన్ కి నిర్మాత నట్టి కుమార్‌ బహిరంగ లేఖ

by సూర్య | Mon, Jan 10, 2022, 08:22 PM

ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ బహిరంగ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనన్నారు. సంక్రాంతి పండుగ సినిమాలకు 100 శాతం ఆక్యుపెన్సీ కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాత్రిపూట ఇంకో గంట కూడా అనుమతి కల్పించాలి అని లేఖ లో పేర్కొన్నారు. సెకండ్ షోకు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతించాలని లేఖలో నట్టికుమార్ కోరారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM