by సూర్య | Mon, Jan 10, 2022, 08:22 PM
ఏపీ సీఎం జగన్కు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ బహిరంగ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనన్నారు. సంక్రాంతి పండుగ సినిమాలకు 100 శాతం ఆక్యుపెన్సీ కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాత్రిపూట ఇంకో గంట కూడా అనుమతి కల్పించాలి అని లేఖ లో పేర్కొన్నారు. సెకండ్ షోకు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతించాలని లేఖలో నట్టికుమార్ కోరారు.
Latest News