సెంట్రల్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్

by సూర్య | Mon, Jan 10, 2022, 06:37 PM

దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. రాజ్‌నాథ్ సింగ్ తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని, కరోనాకు పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఐసోలేషన్‌లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM