by సూర్య | Thu, Nov 25, 2021, 03:24 PM
విజయవాడ : వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయార్ధ నిధి, వస్తుసేకరణ కార్యక్రమాన్ని భాజపా చేపట్టింది. విజయవాడ లెనిన్ సెంటర్ లో వితరణ సేకరణ కార్యక్రమంలో. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు
Latest News