by సూర్య | Thu, Nov 25, 2021, 12:07 AM
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం అర్లపడియ అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేసారు . అక్కడ ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇన్నోవా కారు, రెండు బైక్లు పోలీసులు సీజ్ చేశారు. వారి పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Latest News