by సూర్య | Wed, Nov 24, 2021, 11:48 PM
గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డికి గత 20 రోజలు క్రితం కర్నూలులోని ఓ ఆసుపత్రి లో కంటి ఆపరేషన చేయచుకున్నాడు. అయినా కళ్ళు బాగా కాకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలోప్యానకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేషారాం సింగ్ తెలిపారు.
Latest News