by సూర్య | Wed, Nov 24, 2021, 04:35 PM
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో..ఇటీవల రద్దు చేసిన సేవలను రైల్వేశాఖ పునరుద్ధరిస్తోంది. కొవిడ్ కాలంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వే బోర్డు...ఇటీవలే సాధారణ సర్వీసులను పట్టాలెక్కించింది. తాజాగా ప్రయాణికుల కోసం. ఆహార సేవలు పునఃప్రారంభింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరాను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో. ఆహార సరఫరా చేయాలని ఆదేశించింది.
Latest News