రైళ్లలో మళ్లీ ఆహారం ..

by సూర్య | Wed, Nov 24, 2021, 04:35 PM

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో..ఇటీవల రద్దు చేసిన సేవలను రైల్వేశాఖ పునరుద్ధరిస్తోంది. కొవిడ్  కాలంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వే బోర్డు...ఇటీవలే సాధారణ సర్వీసులను పట్టాలెక్కించింది. తాజాగా ప్రయాణికుల కోసం. ఆహార సేవలు పునఃప్రారంభింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరాను పునరుద్ధరిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో. ఆహార సరఫరా చేయాలని ఆదేశించింది.


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM