ఇండియా కరోనా అప్డేట్

by సూర్య | Wed, Nov 24, 2021, 01:47 PM

దేశంలో కొవిడ్  క్రియాశీల కేసులు 537 రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 9వేల283కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య.... 3 కోట్ల 45 లక్షల 35 వేల 763కి పెరిగింది. కరోనాతో మరో 437 మంది చనిపోగా. ఇప్పటివరకు 4 లక్షల 66 వేల 584 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 10 వేల 949 మంది.వైరస్  బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్షా 11 వేల 481 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 


 


 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM