తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by సూర్య | Wed, Nov 24, 2021, 12:16 PM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 18,941 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.49 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 8,702 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


 


 

Latest News

 
వైసీపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తాం: తంబిరెడ్డి Tue, Apr 16, 2024, 10:43 AM
అంబుజా చేతికి ‘మై హోమ్’ గ్రైండింగ్ యూనిట్ Tue, Apr 16, 2024, 10:43 AM
'2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు' Tue, Apr 16, 2024, 10:42 AM
బాలకృష్ణ, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు Tue, Apr 16, 2024, 10:41 AM
సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు Tue, Apr 16, 2024, 10:40 AM