by సూర్య | Tue, Nov 23, 2021, 08:37 PM
ఏపీ లో గత 24 గంటల్లో 26,119 కరోనా పరీక్షలు చేయగా ,అందులో 196 మందికి పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లాలో ఎక్కువగా 34 కేసులు వచ్చాయి ,ఇక చిత్తూరు జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 21, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, కేసుల నమోదు అయ్యాయి . అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు వచ్చాయి.అయితే అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.
Latest News