by సూర్య | Tue, Nov 23, 2021, 01:47 PM
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తాడికొండను కాదనిముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Latest News