by సూర్య | Tue, Nov 23, 2021, 10:31 AM
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన మిక్కిలి కుసుమ కుమార్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేసినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Latest News