బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది : మంత్రి పేర్నినాని

by సూర్య | Tue, Nov 23, 2021, 09:01 AM

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.2వేలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇంటి నష్టానికి రూ.75 వేలు అందజేయనున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు అందజేస్తుందని మంత్రి పేర్నినాని హామీ ఇచ్చారు.

Latest News

 
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM
సీఎం జగన్ కి లేఖ వ్రాసిన వివేకా సతీమణి Thu, Apr 25, 2024, 04:45 PM
అయోమయ స్థితిలో బూడి ముత్యాలనాయుడు Thu, Apr 25, 2024, 04:44 PM
మోడీ వలన మనకు చివరకు మిగిలింది మట్టే Thu, Apr 25, 2024, 04:43 PM