by సూర్య | Tue, Nov 23, 2021, 09:01 AM
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.2వేలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇంటి నష్టానికి రూ.75 వేలు అందజేయనున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు అందజేస్తుందని మంత్రి పేర్నినాని హామీ ఇచ్చారు.
Latest News