by సూర్య | Mon, Nov 22, 2021, 02:18 PM
తిరుమల: వర్షాల కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులు రాబోయే ఆరునెలల్లో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నాం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు
Latest News