by సూర్య | Mon, Nov 22, 2021, 02:08 PM
హైదరాబాద్ : మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ నిర్ణయం ఇంటర్వెల్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా రాయలచెరువులో ఆయన మీడియాతో మాట్లాడారు.
Latest News