ఏపీ కేబినేట్ అత్యవసర సమావేశం... 3 రాజధానుల పై కీలక నిర్ణయం...?

by సూర్య | Mon, Nov 22, 2021, 11:33 AM

కాసేపట్లో ఏపీ కేబినేట్ అత్యవసర సమావేశం కానుంది. 3 రాజధానుల అంశం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మూడు రాజధానులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న బిల్లును వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని మార్పులతో సభలో మళ్లీ 3 రాజధానుల బిల్లు పెడుతారని తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రతో ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ కావడంతో ఏపీ సర్కార్ 3 రాజధానుల పై పునరాలోచన చేస్తుందని చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరి కాసేపట్లో 3 రాజధానులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Latest News

 
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM