శ్రీవారిని దర్శించుకున్న 7,053 మంది భక్తులు

by సూర్య | Sun, Nov 21, 2021, 08:38 AM

శుక్రవారం తిరుపతిలో శ్రీవారిని 7,053 మంది భక్తులు దర్శించుకున్నారు. వర్షాల కారణంగా కంప్యూటర్ సర్వర్లు పునరుద్ధరణ కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి భక్తుల సంఖ్యను పునరుద్ధరించినట్లు తితిదే ప్రకటించింది. 1.92 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 8,754 తలనీలాలు సమర్పించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM