by సూర్య | Sun, Nov 21, 2021, 08:38 AM
శుక్రవారం తిరుపతిలో శ్రీవారిని 7,053 మంది భక్తులు దర్శించుకున్నారు. వర్షాల కారణంగా కంప్యూటర్ సర్వర్లు పునరుద్ధరణ కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి భక్తుల సంఖ్యను పునరుద్ధరించినట్లు తితిదే ప్రకటించింది. 1.92 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 8,754 తలనీలాలు సమర్పించారు.
Latest News