జోరు వానలో కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర

by సూర్య | Sat, Nov 20, 2021, 02:34 PM

అమరావతి రైతుల మహాపాదయాత్ర.20వ రోజు జోరు వానలోనూ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా గుడ్లూరు నుంచి.... దాదాపు 18 కిలోమీటర్లు ఇవాళ యాత్ర జరుగనుంది. వర్షాల వల్ల పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చిన రైతులు... ఏకైక రాజధాని నినాదంతో ఇవాళ ఉత్సాహంగా నడుస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్థానికులు కూడా మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు.


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM