by సూర్య | Sat, Nov 20, 2021, 02:34 PM
అమరావతి రైతుల మహాపాదయాత్ర.20వ రోజు జోరు వానలోనూ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా గుడ్లూరు నుంచి.... దాదాపు 18 కిలోమీటర్లు ఇవాళ యాత్ర జరుగనుంది. వర్షాల వల్ల పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చిన రైతులు... ఏకైక రాజధాని నినాదంతో ఇవాళ ఉత్సాహంగా నడుస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్థానికులు కూడా మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Latest News