by సూర్య | Sat, Nov 20, 2021, 02:19 PM
హైదరాబాద్ : ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2021లో ఇండోర్కు క్లీనెస్ట్ సిటీ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందించిన తర్వాత ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.ఇండోర్ వరుసగా 5వ సంవత్సరం ఈ అవార్డును అందుకుంది.
Latest News