by సూర్య | Sat, Nov 20, 2021, 12:39 PM
మహారాష్ట్ర: ఫారెస్ట్ సిబ్బందిపై పులి దాడి. పులి దాడిలో మహిళా సిబ్బంది మృతి. చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో ఘటన. పులుల గణన కోసం వెళ్లిన అటవీసిబ్బంది. మహిళా ఉద్యోగినిపై దాడిచేసి చంపిన పులి.
Latest News