by సూర్య | Sat, Nov 20, 2021, 12:38 PM
తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించారు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసి పంపవచ్చు. వరదల కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్లను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఘాట్ రోడ్లపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని తితిదే తెలిపింది.
Latest News