తిరుమల ఘాట్ రోడ్డు లో బైకులకి నో ఎంట్రీ.!

by సూర్య | Sat, Nov 20, 2021, 12:38 PM

తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించారు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసి పంపవచ్చు. వరదల కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్లను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఘాట్ రోడ్లపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని తితిదే తెలిపింది.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM