by సూర్య | Sat, Nov 20, 2021, 11:56 AM
హైదరాబాద్ : త్రుటిలో తప్పిన ప్రమాదం. కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. చంద్రగిరి మండలం సి మల్లవరం గ్రామం దగ్గర ఘటన. స్వల్ప గాయాలతో బయటపడ్డ తమిళనాడు చెందిన భక్తులు. స్వల్పంగా గాయపడిన మహిళను 108లో రూయ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది
Latest News