వర్షం కారణంగా పలు రైళ్లు ర‌ద్దు

by సూర్య | Sat, Nov 20, 2021, 11:43 AM

పలు ప్రయాణికులు గమనించగలరు. శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు చెన్నై నుంచి ఎర్నాకులం వెల్లదలచిన వారు ట్రైన్స్ క్యాన్సిల్ చేసియున్నారు గమనించగలరు. త‌డ‌-సూళ్లూరుపేట రూట్‌లో ప‌లు రైళ్లు ర‌ద్దు.  తిరుప‌తి-చెన్నై సెంట్ర‌ల్,  చెన్నై సెంట్ర‌ల్‌- ముంబై సీఎస్‌టీ,  గుంత‌క‌ల్-రేణిగుంట‌, బిట్ర‌గుంట‌-చెన్నై, విజ‌య‌వాడ‌-చెన్నై-విజ‌య‌వాడ,  కాచిగూడ‌-చెంగ‌ల్ప‌ట్టు, ముంబై-నాగ‌ర్‌సోల్ రైళ్లు ర‌ద్దు.


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM