by సూర్య | Sat, Nov 20, 2021, 11:43 AM
పలు ప్రయాణికులు గమనించగలరు. శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు చెన్నై నుంచి ఎర్నాకులం వెల్లదలచిన వారు ట్రైన్స్ క్యాన్సిల్ చేసియున్నారు గమనించగలరు. తడ-సూళ్లూరుపేట రూట్లో పలు రైళ్లు రద్దు. తిరుపతి-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్- ముంబై సీఎస్టీ, గుంతకల్-రేణిగుంట, బిట్రగుంట-చెన్నై, విజయవాడ-చెన్నై-విజయవాడ, కాచిగూడ-చెంగల్పట్టు, ముంబై-నాగర్సోల్ రైళ్లు రద్దు.
Latest News