ప్రభుత్వాల కీలక ప్రకటన..

by సూర్య | Sat, Nov 20, 2021, 08:34 AM

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షం కారణంగా అక్కడక్కడా భారీ వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏపీకి సెలవు ప్రకటించారు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News

 
హిందూపురంలో ముగ్గురు నామినేషన్లు Wed, Apr 24, 2024, 12:27 PM
వైభవంగా శ్రీ అంబమ్మ దేవి రథోత్సవంలో Wed, Apr 24, 2024, 12:25 PM
ఇనాయతుల్లాను కలిసి అభినందనలు తెలిపిన విద్యార్థి సంఘాలు Wed, Apr 24, 2024, 12:22 PM
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM