by సూర్య | Sat, Nov 20, 2021, 08:34 AM
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షం కారణంగా అక్కడక్కడా భారీ వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏపీకి సెలవు ప్రకటించారు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Latest News