ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత

by సూర్య | Sat, Nov 20, 2021, 08:13 AM

వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. నిన్నరాత్రి  వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా (65) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరీమున్నీసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కరీమున్నీసాకు మైనార్టీల తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా అవకాశం కల్పించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM