by సూర్య | Fri, Nov 19, 2021, 11:43 PM
అనంతపురంలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి చేసుకున్నారు . అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అనంతపురంలో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ర్యాలీ చేసారు. బంగినాగతో పాటు మరో వ్యక్తి సూసైడ్ చేశారు.వెంటనే గుర్తించిన తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఆసుపత్రికి వెళ్లరు.
Latest News