రేపు వరద ప్రాంత జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ సర్వే

by సూర్య | Fri, Nov 19, 2021, 10:27 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో  సీఎం జగన్‌ వరద ప్రాంత  జిల్లాల్లో  సర్వే నిర్వహించనున్నారు.   భారీ వర్షాలు పడుతున్న  నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లిలో ఆ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తరువాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్నారు . అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.  

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM