by సూర్య | Fri, Nov 19, 2021, 10:47 AM
అరుణాచల్ ప్రదేశ్ : భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అదృష్టవశాత్తు హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ప్రకటించింది. హెలికాప్టర్ చాలాకాలంగా వినియోగం తెలుస్తోంది. గురువారం పైలట్ టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించగా కుప్పకూలింది.హెలికాప్టర్ క్రాష్ కావడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Latest News