by సూర్య | Fri, Nov 19, 2021, 10:18 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం తుపాను తీరం దాటే అవకాశం ఉందని, మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Latest News