by సూర్య | Fri, Nov 19, 2021, 10:15 AM
మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలని అన్నారు. వ్యవసాయ బడ్జెట్ను 5 రెట్లు పెంచామని, రైతులకు గిట్టుబాటు ధరలో విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.
Latest News