ఆ జిల్లాలకు అలర్ట్...!

by సూర్య | Fri, Nov 19, 2021, 08:02 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దానితో ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News

 
పెద్దపాడు నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక Tue, Apr 23, 2024, 12:05 PM
ఒంగోలు అసెంబ్లీకి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు Tue, Apr 23, 2024, 11:56 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి Tue, Apr 23, 2024, 11:55 AM
ప్రకాశం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కనిగిరి మోడల్ స్కూల్ Tue, Apr 23, 2024, 11:53 AM
మద్యం దుకాణాన్ని తనిఖీ చేసిన జేసీ Tue, Apr 23, 2024, 11:51 AM