by సూర్య | Thu, Nov 18, 2021, 10:16 PM
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్లు వద్ద నష్టపోయి 59,636కి పడిపోయింది. నిఫ్టీ 133 పాయింట్లు వద్ద కోల్పోయి 17,764కి దిగజారింది. ఈరోజు అన్ని నష్టాలను మూటకట్టుకున్నాయి.
Latest News