దేశంలో కొత్తగా 11,919 కరోనా కేసులు

by సూర్య | Thu, Nov 18, 2021, 11:01 AM

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 11,919 మందికి పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో, 11,242 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 470 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ మరణాలలో 388 కేరళలో సంభవించాయి. దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,64,623కి పెరిగింది. మొత్తం 3.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,28,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. నిన్న 73.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటి వరకు దాదాపు 114 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ వేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM