by సూర్య | Thu, Nov 18, 2021, 09:27 AM
ఎగువ చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండడంతో పింఛా ప్రాజెక్టు గేట్లను ఆపరేట్ చేసి ప్రాజెక్టు నుంచి ప్రతి 10 నుంచి 15 నిమిషాలకు ఎక్కువ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు నదిలోకి వెళ్లవద్దని చెప్పారు. కావున పింఛ నదీ పరీవాహక ప్రాంతం నుంచి పింఛా నుంచి రాయవరం కావలిపల్లె వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Latest News