పింఛా ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది

by సూర్య | Thu, Nov 18, 2021, 09:27 AM

ఎగువ చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండడంతో పింఛా ప్రాజెక్టు గేట్లను ఆపరేట్ చేసి ప్రాజెక్టు నుంచి ప్రతి 10 నుంచి 15 నిమిషాలకు ఎక్కువ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు నదిలోకి వెళ్లవద్దని చెప్పారు. కావున పింఛ నదీ పరీవాహక ప్రాంతం నుంచి పింఛా నుంచి రాయవరం కావలిపల్లె వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM