by సూర్య | Thu, Nov 18, 2021, 08:18 AM
ఏపీలో మరోసారి వైసీపీ విజయం సాధించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని చోట్లా వైసీపీ ఘన విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజలు వందకు 97 మార్కులు వేశారని, తమ ఆశీస్సులు ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Latest News