చిత్తూరు జిల్లాలో విషాదం

by సూర్య | Wed, Nov 17, 2021, 11:28 PM

వి.కోట మండలం కొంగాటంలో గ్రామ పంచాయితీ చింతల యల్లగరం గ్రామానికి చెందిన  అంజి,  గజేంద్ర సాయంత్రం 4 గంటలకు యల్లగరం చెరువులో చేపలు పట్టడానికి అని వెళ్లరు . ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఇద్దరు మరణించారు. ఇంకా పిల్లలు  ఇంటికి రాలేదు అని తల్లిదండ్రులు చెరువు దగరికి వెళ్ళి చూడటంతో ఒకరి మృతదేహం లభించింది.  మరొకరి మృతదేహం కోసం వెతుకుతున్నారు.  


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM