by సూర్య | Wed, Nov 17, 2021, 11:28 PM
వి.కోట మండలం కొంగాటంలో గ్రామ పంచాయితీ చింతల యల్లగరం గ్రామానికి చెందిన అంజి, గజేంద్ర సాయంత్రం 4 గంటలకు యల్లగరం చెరువులో చేపలు పట్టడానికి అని వెళ్లరు . ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఇద్దరు మరణించారు. ఇంకా పిల్లలు ఇంటికి రాలేదు అని తల్లిదండ్రులు చెరువు దగరికి వెళ్ళి చూడటంతో ఒకరి మృతదేహం లభించింది. మరొకరి మృతదేహం కోసం వెతుకుతున్నారు.
Latest News