ఏపీ కరోనా అప్డేట్.. నేడు పెరిగిన కేసులు

by సూర్య | Wed, Nov 17, 2021, 08:35 PM

తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం…  గడిచిన 24 గంటల్లో 346 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా ఏపీలో 2,615 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,53,480 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. ఇక చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,516కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,421కి చేరింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు:
శ్రీకాకుళం: 7, విజయనగరం 4, విశాఖ 26, తూర్పుగోదావరి 29, పశ్చిమ గోదావరి 19, కృష్ణా 30, గుంటూరు 32, ప్రకాశం 4, నెల్లూరు 19, చిత్తూరు 42, అనంతపురం 4, కర్నూలు 2, కడప 12.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM