జగ్గయ్యపేటలో కొనసాగుతున్న హై టెన్సషన్ వాతావరణం

by సూర్య | Wed, Nov 17, 2021, 05:57 PM

కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేటలో హై టెన్సషన్ వాతావరణం కొనసాగుతోంది. మరోసారి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పోలీసులు, పోలింగ్ సిబ్బందిని ఉండగానే  కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు.  తొలుత 13వ వార్డులో 5 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. నాలుగు సార్లు రీ కౌంటింగ్ అనంతరం వైసీపీ గెలిచిందని ప్రకటించారు. పొటా... పోటీగా టీడీపీ వర్సస్ వైకాపా పార్టీలు పోటీపడుతున్నాయి. కొన్నిచోట్ల రి కౌంటింగ్ నిర్వహించారు.  వైసీపీ నేతలు అలజడి సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు  అని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులోభాగంగానే జగయ్యపేటకు పోలీసు అదనపు బలగాల తరలించారు. జగయ్యపేటలో స్వయంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ మానిటరింగ్ చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM