వైఎస్ వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసులో మరో ట్విస్ట్‌

by సూర్య | Wed, Nov 17, 2021, 04:50 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్.. దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి వైఎస్ వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో నిందితుడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌ లో ఓ ప్రైవేట్‌ ఆసుప‌త్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్‌ చేసిన అనంతరం… కోఠి లోని సీబీఐ కార్యాలయానికి త‌ర‌లించారు అధికారులు. ఇవాళ సాయంత్ర దేవి రెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద‌రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి లోంగిపోయాడు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM