by సూర్య | Wed, Nov 17, 2021, 12:40 PM
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.మొత్తం 20 వార్డుల్లో ఒకటి వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జనసేన ఒక వార్డును కైవసం చేసుకున్నారు.
గెలిచిన పార్టీల వివరాలు:
వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9, 10, 11, 12, 13, 14 15, 18, 19
టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20
జనసేన గెలిచిన వార్డులు: 8