8వ వార్డు గెలిచిన జనసేన

by సూర్య | Wed, Nov 17, 2021, 12:40 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.మొత్తం 20 వార్డుల్లో ఒకటి వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జనసేన ఒక వార్డును కైవసం చేసుకున్నారు.


గెలిచిన పార్టీల వివరాలు:
వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9, 10, 11, 12, 13, 14 15, 18, 19
టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20
జనసేన గెలిచిన వార్డులు: 8

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM