8వ వార్డు గెలిచిన జనసేన

by సూర్య | Wed, Nov 17, 2021, 12:40 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.మొత్తం 20 వార్డుల్లో ఒకటి వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జనసేన ఒక వార్డును కైవసం చేసుకున్నారు.


గెలిచిన పార్టీల వివరాలు:
వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9, 10, 11, 12, 13, 14 15, 18, 19
టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20
జనసేన గెలిచిన వార్డులు: 8

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM