కుప్పంలో చంద్రబాబుకి వైసీపీ షాక్...!

by సూర్య | Wed, Nov 17, 2021, 12:10 PM

కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. చంద్రబాబు కుప్పంలో ఇలాఖగా చెపుకోవచ్చు కానీ అక్కడ ఈ సారి  వైసీపీ విజయం సాధించింది టీడీపీ షాక్ ఇచ్చింది. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 24 వార్డులకు గాను వైసీపీ 13, టీడీపీ 2 వార్డులు గెలుచుకున్నాయి. మరికొన్ని వార్డుల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్యర్థి గెలిచిన 11వ వార్డులో రీకౌంటింగ్ జరుగుతోంది. వైసీపీ శ్రేణులు కుప్పంలో సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM