by సూర్య | Wed, Nov 17, 2021, 12:10 PM
కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. చంద్రబాబు కుప్పంలో ఇలాఖగా చెపుకోవచ్చు కానీ అక్కడ ఈ సారి వైసీపీ విజయం సాధించింది టీడీపీ షాక్ ఇచ్చింది. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 24 వార్డులకు గాను వైసీపీ 13, టీడీపీ 2 వార్డులు గెలుచుకున్నాయి. మరికొన్ని వార్డుల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్యర్థి గెలిచిన 11వ వార్డులో రీకౌంటింగ్ జరుగుతోంది. వైసీపీ శ్రేణులు కుప్పంలో సంబరాలు చేసుకుంటున్నారు.
Latest News