by సూర్య | Wed, Nov 17, 2021, 12:09 PM
వాయుగుండం కారణంగా ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ,రేపు శ్రీవారి మెట్లు ,అలిపిరి నడక దారి మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. రెండు రోజులపాటు బారి వర్షాలు కురిసి అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమకు సహకరించాలని టీటీడీ భక్తులని కోరింది
Latest News