by సూర్య | Wed, Nov 17, 2021, 11:43 AM
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.ప్రస్తుతం బిశ్వభూషణ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు . ఎలాంటి చికిత్స జరుగుతోంది..? అనే విషయాలు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలుస్తాయి. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 2019లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే.
Latest News