ఏపీ గవర్నర్ స్వల్ప అస్వస్థత

by సూర్య | Wed, Nov 17, 2021, 11:43 AM

ఏపీ  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో  ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.ప్రస్తుతం బిశ్వభూషణ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు . ఎలాంటి చికిత్స జరుగుతోంది..? అనే విషయాలు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలుస్తాయి. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 2019లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM