by సూర్య | Wed, Nov 17, 2021, 11:14 AM
ఏపీ గవర్నర్ అస్వస్థతకు గురయ్యారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. గవర్నర్ అస్వస్థతకు గల కారణాలను ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Latest News