by సూర్య | Wed, Nov 17, 2021, 09:30 AM
అండమాన్ నికోబార్ తీరంలో ఏర్పడిన వాయుగుండం నేడో, రేపో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం క్రమంగా బలపడి 18న తీరం చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జవాద్ తుపాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Latest News