రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

by సూర్య | Wed, Nov 17, 2021, 08:04 AM

రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల రాబడిని నెల రోజుల ముందుగానే బదిలీ చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. 15 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM