by సూర్య | Wed, Nov 17, 2021, 08:04 AM
రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల రాబడిని నెల రోజుల ముందుగానే బదిలీ చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. 15 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Latest News