కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షలు

by సూర్య | Wed, Nov 17, 2021, 12:00 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది.  క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 18 నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  చెపింది.కోస్తాంధ్ర - తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో  మరింతగా  బలపడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వల్ల  రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో చాలా చోట్ల  భారీ వర్షాలు కురిసే అవకాశం  ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 18, 19 తేదీల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా  వర్షాలు  పడే అవకాశలు  ఉన్నాయి.అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది . సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు ఆని తెలిపింది. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM