ఆంధ్రప్రదేశ్‌ మాదకద్రవ్యాల హబ్‌గా మారుతుంది : పవన్‌ కల్యాణ్‌

by సూర్య | Wed, Oct 27, 2021, 11:27 AM

ఏపీలో మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ''గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి'' అని పవన్‌ అన్నారు. 

Latest News

 
కేశినేని శివనాథ్ ను కలిసిన ఇంటలెక్చువల్ ఫారం కమిటీ సభ్యులు Thu, Apr 18, 2024, 12:13 PM
టైమ్స్‌ నౌ సర్వే లో వైసీపీ హవా Thu, Apr 18, 2024, 11:40 AM
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్ Thu, Apr 18, 2024, 11:40 AM
సీఎం జగన్‌పై దాడి, చంద్రబాబు కుట్రే Thu, Apr 18, 2024, 11:39 AM
సీఎం జగన్ పై విశాల్ కామెంట్స్ వైరల్ Thu, Apr 18, 2024, 11:39 AM